ETV Bharat / state

కోడెల మృతికి సంతాపంగా.. గుంటూరులో ర్యాలీ

కోడెల ఆత్మహత్యపై.. తెదేపా నేతలు ఆవేదన చెందారు. గుంటూరులో సంతాప ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే కారణమని ఆరోపించారు.

author img

By

Published : Sep 17, 2019, 1:30 PM IST

కోడెల మృతిపై గుంటూరులో సంతాప ర్యాలీ
కోడెల మృతిపై గుంటూరులో సంతాప ర్యాలీ

ప్రభుత్వ వేధింపుల వల్లే మాజీ సభాపతి కోడెల ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఆయన మృతికి ప్రభుత్వమే కారణమంటూ తెదేపా నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోడెల అమర్‌రహే అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. గుంటూరులోని లాడ్జి సెంటర్ నుంచి తెదేపా కార్యాలయం వరకు సాగిన ఈ ప్రదర్శనలో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కోడెల మృతిపై గుంటూరులో సంతాప ర్యాలీ

ప్రభుత్వ వేధింపుల వల్లే మాజీ సభాపతి కోడెల ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఆయన మృతికి ప్రభుత్వమే కారణమంటూ తెదేపా నిర్వహించిన నిరసన ర్యాలీలో ఆరోపించారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోడెల అమర్‌రహే అంటూ శ్రద్ధాంజలి ఘటించారు. గుంటూరులోని లాడ్జి సెంటర్ నుంచి తెదేపా కార్యాలయం వరకు సాగిన ఈ ప్రదర్శనలో పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

'ప్రభుత్వ వేధింపు కేసులపై సీబీఐ విచారించాలి'

Intro:AP_CDP_28_17_NILICHINA_RAKAPOKALU_AP10121


Body:జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. కుందు నది ప్రభావంతో మైదుకూరు నియోజకవర్గం లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి దువ్వూరు మండలం జిల్లెల్ల కానగూడూరు గ్రామాల మధ్య కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి పక్కదారి మళ్లించారు. వెంకుపల్లె, పెద్దజొన్న వరం గ్రామాల మధ్య పెద్ద వంగర ఉదృతంగా ప్రవహించడంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాపాడు మండలం పెద్ద చీపాడు వద్ద రహదారిపైకి కుందునది నీరు చేరడంతో పెద్ద చియ్యపాడు, గుంత చీపాడు, రేపల్లె, బసవాపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.


Conclusion:Note: సార్ Cdp 27 ఫైల్ పంపాను పరిశీలించగలరు అని మనవి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.