ETV Bharat / state

రేపల్లెలో ఇంటికే పరిమితమైన ప్రజలు

author img

By

Published : Mar 22, 2020, 9:19 PM IST

జనతా కర్ఫ్యూ కారణంగా గుంటూరు జిల్లా రేపల్లె ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. నిజాంపట్నం హార్బర్ వద్ద పడవలు జెట్టికే పరిమితమయ్యాయి.

janatha karfu at repalle
రేపల్లెలో ఇంటికే పరిమితమైన ప్రజలు
రేపల్లెలో ఇంటికే పరిమితమైన ప్రజలు

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ తీరప్రాంతాల్లో ఉదయం నుంచే ప్రజలు స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. రోడ్లపై వాహనాలు నడవకపోవటంతో రహదారులన్నీ బోసిపోయాయి. రేపల్లె నుంచి సికింద్రాబాద్​కు వెళ్ళవలసిన రైలును స్టేషన్ వద్దనే నిలిపివేశారు. చేపల ఎగుమతిలో జిల్లాలో ప్రధాన కేంద్రమైన నిజాంపట్నం హార్బర్ వద్ద సముద్రపు చేపలు, రొయ్యల రవాణా కూడా నిలిచిపోయింది.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సంఘీభావ చప్పట్లు

రేపల్లెలో ఇంటికే పరిమితమైన ప్రజలు

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గ తీరప్రాంతాల్లో ఉదయం నుంచే ప్రజలు స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ పాటించారు. రోడ్లపై వాహనాలు నడవకపోవటంతో రహదారులన్నీ బోసిపోయాయి. రేపల్లె నుంచి సికింద్రాబాద్​కు వెళ్ళవలసిన రైలును స్టేషన్ వద్దనే నిలిపివేశారు. చేపల ఎగుమతిలో జిల్లాలో ప్రధాన కేంద్రమైన నిజాంపట్నం హార్బర్ వద్ద సముద్రపు చేపలు, రొయ్యల రవాణా కూడా నిలిచిపోయింది.

ఇదీ చదవండి: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సంఘీభావ చప్పట్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.