ETV Bharat / state

ఆరు బయట నిద్రిస్తున్న వారిపై పిచ్చికుక్క దాడి

author img

By

Published : Jun 7, 2020, 12:52 PM IST

గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి పట్టణంలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటనలో 20మందికి గాయాలయ్యాయి.

Insane dog  attack on those who sleep outdoors
ఆరుబయట నిద్రిస్తున్నవారిపై పిచ్చికుక్క దాడి
ఆరుబయట నిద్రిస్తున్నవారిపై పిచ్చికుక్క దాడి

ఆరు బయట నిద్రిస్తున్న వారిపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 29, 30వ వార్డులలో జరిగింది. పిచ్చి కుక్క దాడిలో 20 మంది గాయపడ్డారు. అర్థరాత్రి సమయంలో ఆరు బయట నిద్రిస్తున్న వారిపై పిచ్చి కుక్క దాడి చేసింది. గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీచూడండి. రైలుకు బ్రేకులు వేసి యువకుడిని కాపాడాడు!

ఆరుబయట నిద్రిస్తున్నవారిపై పిచ్చికుక్క దాడి

ఆరు బయట నిద్రిస్తున్న వారిపై పిచ్చికుక్క దాడి చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని 29, 30వ వార్డులలో జరిగింది. పిచ్చి కుక్క దాడిలో 20 మంది గాయపడ్డారు. అర్థరాత్రి సమయంలో ఆరు బయట నిద్రిస్తున్న వారిపై పిచ్చి కుక్క దాడి చేసింది. గాయపడిన వారిని సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీచూడండి. రైలుకు బ్రేకులు వేసి యువకుడిని కాపాడాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.