రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతిని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలోనే జరుపుకోవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సూచించారు. బ్రాడిపేటలోని తన నివాసంలో రాజ్యాంగ నిర్మాత చిత్రపటానికి పూలమాలలు నివాళులర్పించారు. అంబేడ్కర్ ఎంతో మందికి ఆదర్శమని హోంమంత్రి కొనియాడారు. జిల్లాలో కరోనా వేగంగా వ్యాపిస్తోందని..ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రజలంతా సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇవీ చూడండి: