ETV Bharat / state

'గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు'

సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించినా చర్యలు తీసుకుంటామని గురజాల డీఎస్పీ శ్రీహరి హెచ్చరించారు. సంక్రాంతి వేడుకలపై గురజాల డీఎస్పీ .. పత్రికా సమావేశం నిర్వహించారు.

author img

By

Published : Jan 10, 2021, 7:59 PM IST

gurajala dsp sri hari
పత్రికా సమావేశం నిర్వహించిన గురజాల డీఎస్పీ

సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగకుండా ముందస్తుగా గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ పత్రికా సమావేశం నిర్వహించారు.

కోడి పందెంలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గురజాల సబ్ డివిజన్ పరిధిలోని ఎవరైనా కోడి పందెంలో పాల్గొన్న బైండవర్ కేసు నమోదు చేస్తాం.ఇప్పటికే 16 మందిని బైండవర్ చేశాము. గ్రామ పరిసర ప్రాంతాల్లో వేడుక సందర్భంగా ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏవరైనా గుట్కా, మట్కా ,కోడి పందెేల్లో పాల్గొంటే.. ప్రజలు సమాచారం ఇవ్వండి.

- గురజాల డీఎస్పీ శ్రీ హరి

ఇదీ చదవండీ...తిరుపతిలో రామతీర్థం విగ్రహం తయారీ

సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగకుండా ముందస్తుగా గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ పత్రికా సమావేశం నిర్వహించారు.

కోడి పందెంలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. గురజాల సబ్ డివిజన్ పరిధిలోని ఎవరైనా కోడి పందెంలో పాల్గొన్న బైండవర్ కేసు నమోదు చేస్తాం.ఇప్పటికే 16 మందిని బైండవర్ చేశాము. గ్రామ పరిసర ప్రాంతాల్లో వేడుక సందర్భంగా ఏమైనా అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏవరైనా గుట్కా, మట్కా ,కోడి పందెేల్లో పాల్గొంటే.. ప్రజలు సమాచారం ఇవ్వండి.

- గురజాల డీఎస్పీ శ్రీ హరి

ఇదీ చదవండీ...తిరుపతిలో రామతీర్థం విగ్రహం తయారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.