ETV Bharat / state

జిల్లాలో 385 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Oct 22, 2020, 7:38 PM IST

రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు రెండో స్థానంలో ఉంది. గురువారం నలుగురు మృతి చెందగా.. మొత్తం జిల్లాలో మరణాల సంఖ్య 598కి చేరింది.

guntur district covid cases latest update
కరోనా సోకి జిల్లాలో నలుగురు మృతి

గుంటూరు జిల్లాలో గురువారం 385 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు నగరంలోనే 102 మంది ఈ వ్యాధి సోకింది. దీంతో ఇప్పడు జిల్లాలో కొవిడ్​ కేసుల సంఖ్య 65,003కు చేరింది. ఇక మండలాల వారీగా చూస్తే.... మంగళగరి 26, నరసరావుపేట 22, చిలకలూరిపేట 18, బాపట్ల 18, తెనాలి 15, పొన్నూరు 14, రేపల్లె 14, వేమూరు 11, చేబ్రోలు 11, కర్లపాలెం 10 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 124 కేసులు వచ్చాయి. వ్యాధి బారి నుంచి ఇప్పటివరకు 59,547 మందికి కోలుకున్నారు. జిల్లాలో గురువారం నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్యం 598కి చేరింది.

గుంటూరు జిల్లాలో గురువారం 385 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా గుంటూరు నగరంలోనే 102 మంది ఈ వ్యాధి సోకింది. దీంతో ఇప్పడు జిల్లాలో కొవిడ్​ కేసుల సంఖ్య 65,003కు చేరింది. ఇక మండలాల వారీగా చూస్తే.... మంగళగరి 26, నరసరావుపేట 22, చిలకలూరిపేట 18, బాపట్ల 18, తెనాలి 15, పొన్నూరు 14, రేపల్లె 14, వేమూరు 11, చేబ్రోలు 11, కర్లపాలెం 10 కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 124 కేసులు వచ్చాయి. వ్యాధి బారి నుంచి ఇప్పటివరకు 59,547 మందికి కోలుకున్నారు. జిల్లాలో గురువారం నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్యం 598కి చేరింది.

ఇదీ చదవండి :

గుంటూరు జిల్లాలో తాజాగా 396 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.