ETV Bharat / state

ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ట్రాక్టర్లతో పంటలను తొక్కించేశారు

గుంటూరు జిల్లా ఈపూరు మండలం బొమ్మరాజుపల్లిలో ఇళ్ల పట్టాల పంపిణీ కోసం పంటలను ధ్వంసం చేశారు. ఎన్​ఎస్పీ డిపార్ట్​మెంట్​ ఆధీనంలోని భూములను... రైతులు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది... ట్రాక్టర్లతో పంటలను తొక్కించేశారు. చేతికందే దశలో పొగాకు, మిర్చి, బత్తాయి, ఆముదం పంటలను నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

author img

By

Published : Mar 11, 2020, 1:54 PM IST

Updated : Mar 11, 2020, 2:18 PM IST

farmers-land-issue-in-guntur-eepuru
farmers-land-issue-in-guntur-eepuru
ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ట్రాక్టర్లతో పంటలను తొక్కించేశారు

ఇళ్ల పట్టాల పంపిణీ కోసం ట్రాక్టర్లతో పంటలను తొక్కించేశారు

ఇవీ చదవండి: ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవు'

Last Updated : Mar 11, 2020, 2:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.