ETV Bharat / state

ప్రభుత్వ తీరుకు నిరసనగా... దున్నపోతుకు వినతిపత్రం

author img

By

Published : Jan 5, 2020, 8:33 PM IST

రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వతీరును నిరసిస్తూ మంగళగిరి మండలంలో రైతులు వినూత్నంగా ఆందోళన నిర్వహించారు. వైకాపా సర్కార్​ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమను పెయిడ్​ ఆర్టిస్ట్​లు అన్న నటుడు పృథ్వీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

farmers gave Memorandum to a male buffalo
farmers gave Memorandum to a male buffalo
ప్రభుత్వ తీరుకు నిరసనగా..... దున్నపోతుకు వినతిపత్రం

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. తమ గోడును ప్రభుత్వం వినిపించుకోవడం లేదంటూ ఓ దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు. రాజధాని కోసం 19రోజులుగా తాము దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని... అందుకే దున్నపోతుకి వినతిపత్రం ఇచ్చామని రైతులు తెలిపారు. అన్నదాతలను పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చిన నటుడు పృథ్వీరాజుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకొని నటించే ఆయనే అసలైన పెయిడ్ ఆర్టిస్టు అని మండిపడ్డారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్యే రోజాకు వైకాపా కార్యకర్తలు షాక్..!

ప్రభుత్వ తీరుకు నిరసనగా..... దున్నపోతుకు వినతిపత్రం

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు వినూత్నరీతిలో నిరసన తెలిపారు. తమ గోడును ప్రభుత్వం వినిపించుకోవడం లేదంటూ ఓ దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చారు. రాజధాని కోసం 19రోజులుగా తాము దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని... అందుకే దున్నపోతుకి వినతిపత్రం ఇచ్చామని రైతులు తెలిపారు. అన్నదాతలను పెయిడ్ ఆర్టిస్టులతో పోల్చిన నటుడు పృథ్వీరాజుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకొని నటించే ఆయనే అసలైన పెయిడ్ ఆర్టిస్టు అని మండిపడ్డారు.

ఇదీ చదవండి:ఎమ్మెల్యే రోజాకు వైకాపా కార్యకర్తలు షాక్..!

Intro:AP_GNT_26_04_VINOOTNA_NIRASANA_VOXPOP_AP10032

Centre. Mangalagiri

Ramkumar. 8008001908


Body:script


Conclusion:FTP lo vachindi
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.