ETV Bharat / state

సచివాలయంలో ఉద్యోగాల పేరుతో మోసం.. నలుగురు అరెస్ట్ - crime

సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వారిగా గుర్తించారు

నకిలీ ఉద్యోగుల మఠా గుట్టురట్టు-నలుగురు అరెస్ట్
author img

By

Published : Jul 18, 2019, 9:54 PM IST

రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ..నకిలీ నియామక పత్రాలు ఇస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగానికి 3 లక్షల 80వేల ఖర్చవుతుందని నమ్మించి... కర్నూలు జిల్లాకు చెందిన మనోహర్ అనే వ్యక్తి నుంచి 30వేల రూపాయలు అడ్వాన్స్‌ వసూలు చేశారు. నిర్దరించుకునేందుకు పత్రాలను సచివాలయంలోని అధికారులకు బాధితుడు చూపగా... ఫోర్జరీ సంతకంగా అధికారులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు నంద్యాలకు చెందిన శివ నాగార్జున రెడ్డి, సతీష్ కుమారెడ్డి, గౌతమ్, మిథున్ చక్రవర్తిలుగా గుర్తించారు.

నకిలీ ఉద్యోగుల మఠా గుట్టురట్టు-నలుగురు అరెస్ట్

రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ..నకిలీ నియామక పత్రాలు ఇస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగానికి 3 లక్షల 80వేల ఖర్చవుతుందని నమ్మించి... కర్నూలు జిల్లాకు చెందిన మనోహర్ అనే వ్యక్తి నుంచి 30వేల రూపాయలు అడ్వాన్స్‌ వసూలు చేశారు. నిర్దరించుకునేందుకు పత్రాలను సచివాలయంలోని అధికారులకు బాధితుడు చూపగా... ఫోర్జరీ సంతకంగా అధికారులు గుర్తించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు నంద్యాలకు చెందిన శివ నాగార్జున రెడ్డి, సతీష్ కుమారెడ్డి, గౌతమ్, మిథున్ చక్రవర్తిలుగా గుర్తించారు.

నకిలీ ఉద్యోగుల మఠా గుట్టురట్టు-నలుగురు అరెస్ట్
Intro:కర్నూలు జిల్లా బనగానపల్లి ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ ఉపాధి హామీ పథకంపై నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ ఉపాధి కూలీలు అందరికీ వందరోజుల పని దినాలు కల్పించాలని సూచించారు అధికారులు సమన్వయంతో పనిచేసి ఇ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు ఉపాధి హామీ పథకం పని లో కూలీలందరికీ పని కల్పించాలని నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని క్షేత్ర స్థాయి సిబ్బంది హెచ్చరించారు అనంతరం అం గ్రామాల వారీగా అ సమీక్ష నిర్వహించి ఉపాధి పనులను వేగవంతం చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పిడి వెంకటసుబ్బయ్య అసిస్టెంట్ పిడి నాగేశ్వర్ నాయుడు డు నియోజకవర్గ స్థాయిలో పలువురు ఎంపీడీవోలు క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు


Body:ఉపాధి పనులపై సమీక్ష


Conclusion:బనగానపల్లి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.