ETV Bharat / state

'అమరావతి కోసం.. ఆమరణ నిరాహార దీక్షకైనా వెనకాడం' - \ chilakalooripeta

చిలకలూరిపేటలో మీడియా సమావేశంలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు మాట్లాడారు. రాజధానిని తరలిస్తే మహాఉద్యమాన్ని చేపడాతమని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ex minister pattipaati pullarao preemeet at chilakalooripeta in guntur district
author img

By

Published : Aug 21, 2019, 4:09 PM IST

Updated : Aug 21, 2019, 4:27 PM IST

చిలకలూరిపేట మీడియా సమావేశంలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు

రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు స్పందించారు. రాజధానిని తరలించే దిశగా వైకాపా వ్యవహరిస్తే మహా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. అన్నివర్గాల ప్రజలు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారని...ఇప్పుడు తరలిస్తే రైతులంతా కలిసి ఉద్యమం చేస్తారనన్నారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతి విషయంలో ప్రభుత్వతీరుపై కేంద్రం వెంటనే స్పందించాలని అన్నారు. ముంపు పేరుతో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి తెలిసే మాట్లాడారని... లక్షల మందికి అన్యాయం చేస్తే ఊరుకోమన్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తే తప్పకుండా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. కృష్ణా వరదలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి."అసెంబ్లీ నాకు దేవాలయం.. ఐదేళ్లు పూజారిగానే ఉన్నా"

చిలకలూరిపేట మీడియా సమావేశంలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు

రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు స్పందించారు. రాజధానిని తరలించే దిశగా వైకాపా వ్యవహరిస్తే మహా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. అన్నివర్గాల ప్రజలు రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారని...ఇప్పుడు తరలిస్తే రైతులంతా కలిసి ఉద్యమం చేస్తారనన్నారు. ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన అమరావతి విషయంలో ప్రభుత్వతీరుపై కేంద్రం వెంటనే స్పందించాలని అన్నారు. ముంపు పేరుతో బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రికి తెలిసే మాట్లాడారని... లక్షల మందికి అన్యాయం చేస్తే ఊరుకోమన్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తే తప్పకుండా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. కృష్ణా వరదలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీచూడండి."అసెంబ్లీ నాకు దేవాలయం.. ఐదేళ్లు పూజారిగానే ఉన్నా"

Intro:విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం
చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి, గరివిడి, గుర్ల, మెరకముడిదాం, మండలాలలో గల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం జారీచేసిన పథకాల లబ్ధి కొరకు పిల్లల యొక్క ఆధార్ నమోదు వేలిముద్రలు కోసం మీసేవల చుట్టూ తిరుగుతూ ప్రజలు ఇబ్బందులు గురవుతున్నారు


Body:చీపురుపల్లి నియోజకవర్గం పరిధిలో 8 మీ సేవ సెంటర్స్ ఉండగా ప్రతి సెంటర్ లోనూ ఇదే సమస్య


Conclusion:ప్రభుత్వాలు తమకు వచ్చే లబ్ధిదారులు యొక్క పథకాలు ఆపుతుంది అని భయంతో తల్లిదండ్రులు పిల్లలకు ఆధార్ నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు
Last Updated : Aug 21, 2019, 4:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.