ETV Bharat / state

'వెంటనే చికిత్స తీసుకుంటే.. ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు' - కరోనా కట్టడి తాజా వార్తలు

కరోనా కట్టడిలో లాక్ డౌన్ కీలకమని గుంటూరుకు చెందిన వైద్యులు మండవ శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. అనుమానం రాగానే పరిక్ష చేయించుకోవటం ఉత్తమమని ఆయన చెప్పారు.

doctor mandava srinivas
వైద్యులు మండవ శ్రీనివాసరావు
author img

By

Published : May 13, 2021, 5:44 PM IST

వైద్యులు మండవ శ్రీనివాసరావు శ్రీనివాసరావు ముఖాముఖి

కరోనా కట్టడికి లాక్ డౌన్ కీలకమని గుంటూరుకు చెందిన వైద్యులు మండవ శ్రీనివాసరావు అన్నారు. కొద్ది రోజులుగా అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగానే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కరోనా పాజిటివ్ గా నిర్ధరణ కాగానే చికిత్స ప్రారంభించటం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్న ఆయనతో... మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.

వైద్యులు మండవ శ్రీనివాసరావు శ్రీనివాసరావు ముఖాముఖి

కరోనా కట్టడికి లాక్ డౌన్ కీలకమని గుంటూరుకు చెందిన వైద్యులు మండవ శ్రీనివాసరావు అన్నారు. కొద్ది రోజులుగా అమలు చేస్తున్న కర్ఫ్యూ కారణంగానే ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కరోనా పాజిటివ్ గా నిర్ధరణ కాగానే చికిత్స ప్రారంభించటం ద్వారా ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని చెబుతున్న ఆయనతో... మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి.

ఇదీ చదవండి:

కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి : సీఎం జగన్

రైతులకు శుభవార్త- రేపు బ్యాంకు ఖాతాల్లో నగదు జమ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.