ETV Bharat / state

'90 శాతం రోగులకు హోం ఐసోలేషన్.. కొందరికే ఆస్పత్రిలో చికిత్స అవసరం' - Ponnur Government Hospital updates

కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినవారిలో 90 శాతం మంది హోమ్ ఐసోలేషన్లోనే కోలుకుంటున్నారని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అన్నారు. కొంతమందికే ఆసుపత్రిలో చికిత్స అవసరమని తెలిపారు.

collector vivek
జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్
author img

By

Published : May 3, 2021, 4:08 PM IST

గుంటూరు జిల్లా పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా పేషెంట్లకు అందుతున్న సేవలను వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ పేషెంట్లు ఎంత మంది ఉన్నారు, వారికి అందుతున్న సదుపాయాలు.. వంటి వసతులపై ఆయన ఆరా తీశారు.

వైద్యశాలలో పేషెంట్లకు అసౌకర్యం కలగకుండా సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు చేయాలని సూచించారు. కరోనా బారిన పడిన వారు భయపడాల్సిన పని లేదన్నారు. పాజిటివ్ నిర్ధరణ అయినవారిలో 90 శాతం మంది హోమ్ ఐసోలేషన్లోనే కోలుకుంటున్నారని చెప్పారు. తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, వైద్య అధికారులు పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా పొన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని కొవిడ్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ ఆకస్మిక తనిఖీ చేశారు. కరోనా పేషెంట్లకు అందుతున్న సేవలను వైద్యులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కొవిడ్ పేషెంట్లు ఎంత మంది ఉన్నారు, వారికి అందుతున్న సదుపాయాలు.. వంటి వసతులపై ఆయన ఆరా తీశారు.

వైద్యశాలలో పేషెంట్లకు అసౌకర్యం కలగకుండా సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండి సేవలు చేయాలని సూచించారు. కరోనా బారిన పడిన వారు భయపడాల్సిన పని లేదన్నారు. పాజిటివ్ నిర్ధరణ అయినవారిలో 90 శాతం మంది హోమ్ ఐసోలేషన్లోనే కోలుకుంటున్నారని చెప్పారు. తెనాలి సబ్ కలెక్టర్ మయూర్ అశోక్, వైద్య అధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

జగన్ తాత్కాలిక సీఎం మాత్రమే.. తరువాత కొత్త సీఎం వారే: చింతా మోహన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.