ETV Bharat / state

'మే 3వరకు పేదలకు ఆహారం అందిస్తాం' - lockdown in mangalagiri

లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు దాతలు సహాయం చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా నాయకులు, వర్తక వాణిజ్య సంఘం నాయకులు నిరుపేదలకు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు.

Distribution of food to poor in mangalagiri
మంగళగిరిలో ఆహారం పంపిణీ
author img

By

Published : Apr 14, 2020, 5:52 PM IST

లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన రోజు వారీ కూలీలు, పేదలకు గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా నాయకులు, వర్తక వాణిజ్య సంఘం నాయకులు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. పట్టణంలోని 100 మంది గండాలయపేటకు చెందిన సుమారు 150 మంది కూలీలకు ఆహారాన్ని అందించారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు మే 3 వరకు ఆహారం పంపిణీ చేస్తామని నేతలు తెలిపారు. ఆకలితో అలమటించే వారు ఎంత మంది ఉన్నా... వారికి ఆహారం అందిస్తామని నాయకులు చెప్పారు.

ఇదీ చూడండి:

లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన రోజు వారీ కూలీలు, పేదలకు గుంటూరు జిల్లా మంగళగిరి తెదేపా నాయకులు, వర్తక వాణిజ్య సంఘం నాయకులు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. పట్టణంలోని 100 మంది గండాలయపేటకు చెందిన సుమారు 150 మంది కూలీలకు ఆహారాన్ని అందించారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన పేదలకు మే 3 వరకు ఆహారం పంపిణీ చేస్తామని నేతలు తెలిపారు. ఆకలితో అలమటించే వారు ఎంత మంది ఉన్నా... వారికి ఆహారం అందిస్తామని నాయకులు చెప్పారు.

ఇదీ చూడండి:

'కరోనా నివారణకు ప్రజల సహకారం అవసరం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.