ETV Bharat / state

ఆ భూమి విశ్రాంత సైనికుడు నంది భీమప్పదే: జల రవాణా శాఖ - latest news on land issues in Guntur

గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో ఆక్రమణకు గురైన భూమి విశ్రాంత సైనికుడు నంది భీమప్పదే అని జల రవాణా శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు బోర్డు ఏర్పాటు చేశారు. తన భూమి అక్రమణకు గురైందని బాధితుడి కుటుంబసభ్యులు, మాజీ సైనికులు ఆందోళన చేపట్టగా అధికారులు స్పందించారు.

land issues in Guntur
ఆ భూమి విశ్రాంత సైనికుడు నంది భీమప్పదే: జలరవాణా శాఖ
author img

By

Published : Jan 12, 2021, 1:00 AM IST

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో విశ్రాంత సైనికుడు నంది భీమప్పకు కేటాయించిన స్థలంపై జల రవాణా శాఖ అధికారులు స్పందించారు. ఆ భూమి భీమప్పకు చెందినదేనని స్పష్టం చేశారు. ఈ మేరకు అంతకుముందున్న బోర్డును తీసేవేసి దాని స్థానంలో మరొక బోర్డును ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన ఎకరా 83సెంట్ల భూమి అక్రమణకు గురైందని సైనికుడి కుటుంబసభ్యులు, మాజీ సైనికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో దిగివచ్చిన జల రవాణా శాఖ అధికారులు.. తప్పును సరిదిద్దుకున్నారు. దీంతో సైనికుడి కుటుంబసభ్యులు, మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం చిర్రావూరులో విశ్రాంత సైనికుడు నంది భీమప్పకు కేటాయించిన స్థలంపై జల రవాణా శాఖ అధికారులు స్పందించారు. ఆ భూమి భీమప్పకు చెందినదేనని స్పష్టం చేశారు. ఈ మేరకు అంతకుముందున్న బోర్డును తీసేవేసి దాని స్థానంలో మరొక బోర్డును ఏర్పాటు చేశారు.

ప్రభుత్వం ఇచ్చిన ఎకరా 83సెంట్ల భూమి అక్రమణకు గురైందని సైనికుడి కుటుంబసభ్యులు, మాజీ సైనికులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో దిగివచ్చిన జల రవాణా శాఖ అధికారులు.. తప్పును సరిదిద్దుకున్నారు. దీంతో సైనికుడి కుటుంబసభ్యులు, మాజీ సైనికులు హర్షం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

ఎన్నికల నిర్వహణపై ఎస్‌ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.