గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుంది. విద్యుదాఘాతం వల్ల ముగ్గురు చనిపోయారు. జాతీయరహదారి పక్కన ఉన్న రామచంద్రపురం పెట్రోలు బంకులో బల్బు మార్చే క్రమంలో విద్యుదాఘాతం జరిగింది. బల్బు మార్చేందుకు ఉపయోగించిన స్టాండ్... విద్యుత్ తీగలకు తగలడం వల్ల విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు విడిచాడు
చిలకలూరిపేట పెట్రోల్ బంకులో కరెంట్ షాక్-ముగ్గురు మృతి - current shock in ramachandrapuram guntur news
![చిలకలూరిపేట పెట్రోల్ బంకులో కరెంట్ షాక్-ముగ్గురు మృతి current shock in ramachandrapuram guntur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5751537-326-5751537-1579329835619.jpg?imwidth=3840)
current shock in ramachandrapuram guntur
11:48 January 18
చిలకలూరిపేట పెట్రోల్ బంకులో కరెంట్ షాక్-ముగ్గురు మృతి
చిలకలూరిపేట పెట్రోల్ బంకులో కరెంట్ షాక్-ముగ్గురు మృతి
11:48 January 18
చిలకలూరిపేట పెట్రోల్ బంకులో కరెంట్ షాక్-ముగ్గురు మృతి
చిలకలూరిపేట పెట్రోల్ బంకులో కరెంట్ షాక్-ముగ్గురు మృతి
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో విషాదం చోటుచేసుంది. విద్యుదాఘాతం వల్ల ముగ్గురు చనిపోయారు. జాతీయరహదారి పక్కన ఉన్న రామచంద్రపురం పెట్రోలు బంకులో బల్బు మార్చే క్రమంలో విద్యుదాఘాతం జరిగింది. బల్బు మార్చేందుకు ఉపయోగించిన స్టాండ్... విద్యుత్ తీగలకు తగలడం వల్ల విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి ప్రాణాలు విడిచాడు
Intro:Body:
Conclusion:
pramadam
Conclusion:
Last Updated : Jan 18, 2020, 12:21 PM IST
TAGGED:
pramadam