ETV Bharat / state

పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధం: డి.రాజా - cpi raja comments on citizenship ACT news

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం పౌరసత్వాన్ని మతంతో ముడి పెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని సీపీఐ నేత డి.రాజా ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాగం విరుద్ధమని వ్యాఖ్యానించారు.

cpi raja comments on citizenship ammendment ACT
cpi raja comments on citizenship ammendment ACT
author img

By

Published : Dec 22, 2019, 5:52 PM IST

పౌరసత్వం రాజ్యాంగ విరుద్ధమన్న సీపీఐ నేత డి.రాజా

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. గుంటూరులో సమావేశంలో మాట్లాడిన ఆయన దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భాజపా సర్కారు పౌరసత్వాన్ని మతంతో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన.. పౌరసత్వానికి మతం ప్రతిపాదికత కాదన్నారు. పార్లమెంట్​లో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేసిందని గుర్తు చేశారు.

పౌరసత్వం రాజ్యాంగ విరుద్ధమన్న సీపీఐ నేత డి.రాజా

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. గుంటూరులో సమావేశంలో మాట్లాడిన ఆయన దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. భాజపా సర్కారు పౌరసత్వాన్ని మతంతో ముడిపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమన్న ఆయన.. పౌరసత్వానికి మతం ప్రతిపాదికత కాదన్నారు. పార్లమెంట్​లో పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేసిందని గుర్తు చేశారు.

ఇదీ చదవండి:

అందుకే మూడు రాజధానుల నిర్ణయం: సభాపతి తమ్మినేని

AP_GNT_23_22_CPI_RAJA_PC_AVB_AP10169 CONTRIBUTOR : ESWARACHARI, GUNTUR యాంకర్.....దేశ పారిశ్రామిక రంగంలో కొందరికి మాత్రమే ప్రయోజనం కలిగేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ధ్వజమెత్తారు. అంబానీ, అదానీ తదితరలకు మాత్రమే కొమ్ముకాస్తూ.... మిగిలినవారి ప్రయోజనాలకు పాతరేసే నిర్ణయాలు తీసుకుంటుందని ఆరోపించారు. గుంటూరు సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొన ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు సంక్షభంలో కొట్టుమిట్టాడుతున్నాయని .. నిరుద్యగ సమస్య తీవ్ర రూపం దాల్చినా పరిష్కారాలు చూపకుండా మతోన్మాదాన్ని రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ చూడని విధంగా రైతులు అనేక సమస్యలు పడుతున్నారని ఆరోపించారు. రైతులు సమస్యలు పై ద్రుష్టి సారించకుండా ముస్లిం హక్కులను కాలరాసేలా పౌరసత్వ బిల్లు , కాశ్మిర్ కు సంబంధిచిన 370 ఆర్టికల్ వంటి వాటిని తలకెత్హుకుని ప్రజల దృష్టిని మళ్లేంచేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరంలా చేసే ఆలోచనకు వ్యతిరేకంగా పోరాడతామన్నారు. జనవరి 1 నుంచి 7 వరకు దేశ వ్యాప్తంగా తమ పార్టీ నిరసనలు తెలియజేస్తుందని .. జనవరి 8న పెద్ద ఎత్తున్న సమ్మె చేస్తామన్నారు. బైట్.... డి,రాజా . సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి .
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.