ETV Bharat / state

నరసరావుపేట టిడ్కో గృహాల్లో.. 200 పడకల కొవిడ్ కేర్ సెంటర్

author img

By

Published : May 4, 2021, 7:26 PM IST

గుంటూరు జిల్లా నరసరావుపేట టిడ్కో గృహాల్లో 200 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ అవసరం లేని కరోనా బాధితుల కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

నరసరావుపేట టిడ్కో గృహాలలో 200 పడకల కొవిడ్ కేర సెంటర్
నరసరావుపేట టిడ్కో గృహాలలో 200 పడకల కొవిడ్ కేర సెంటర్

గుంటూరు జిల్లా నరసరావుపేట టిడ్కో గృహాలలో 200 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆక్సిజన్ అవసరం లేని కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఇక్కడ చికిత్స పొందే వారికి.. ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే మరో 100 పడకలను కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.

ఇదీ చదవండి:

గుంటూరు జిల్లా నరసరావుపేట టిడ్కో గృహాలలో 200 పడకల కొవిడ్ కేర్ సెంటర్ ను ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఆక్సిజన్ అవసరం లేని కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఇక్కడ చికిత్స పొందే వారికి.. ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే మరో 100 పడకలను కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే వెల్లడించారు.

ఇదీ చదవండి:

మధ్యాహ్నం 12 తర్వాత కర్ఫ్యూ.. రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.