ETV Bharat / state

రాష్ట్రంలో పెత్తనం కోసం కుట్రలు: చంద్రబాబు

కుట్రలతో రాష్ట్రంలో పెత్తనం చెలాయించాలని కేసీఆర్, మోదీ ఆలోచిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. సత్తెనపల్లి ఎన్నికల సభలో ఆయన పాల్గొన్నారు.

author img

By

Published : Apr 9, 2019, 4:28 PM IST

చంద్రబాబు ప్రచార సభ
చంద్రబాబు ప్రచార సభ

ఎన్ని కుట్రలు పన్నినా తెదేపా విజయాన్ని అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చిన అవినీతి సొమ్ముతో జగన్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కృష్ణా జలాలను రాష్ట్రానికి రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

చంద్రబాబు ప్రచార సభ

ఎన్ని కుట్రలు పన్నినా తెదేపా విజయాన్ని అడ్డుకోలేరని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. కేసీఆర్ ఇచ్చిన అవినీతి సొమ్ముతో జగన్ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కృష్ణా జలాలను రాష్ట్రానికి రాకుండా అడ్డుకునేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

ఇవీ చదవండి..

తిరువూరు - జనహోరు - చంద్రబాబు జోరు

Intro:AP_GNT_27_09_LOKESH_PRACHARAM_CLOSE_AVB_C10


Centre. Mangalagiri

Ramkumar. 8008001908


( )గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. మంగళవారం తాడేపల్లి డోలాస్ నగర్, కృష్ణ నగర్, బ్రహ్మానందపురం లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత 20 రోజులుగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నాని వాటికి అనుగుణంగా మంచి పరిపాలన అందిస్తానని చెప్పారు. ఇప్పటికే కులాల వారీగా మ్యానిఫెస్టోలను విడుదల చేశామన్నారు. కచ్చితంగా భారీ మెజారిటీతో గెలుస్తానని తెలిపారు.


Body:bite


Conclusion:లోకేష్, ఐటీ శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.