ETV Bharat / state

అంతర్గత కుమ్ములాటలే ఓటమికి కారణం: చదలవాడ

తెలుగుదేశం ఓటమికి పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే కారణమని నరసరావుపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి డాక్టర్. చదలవాడ అరవింద్​బాబు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

author img

By

Published : May 28, 2019, 10:06 AM IST

చదలవాడ అరవింద్​బాబు

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేసిందని నరసరావుపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి డాక్టర్. చదలవాడ అరవింద్​బాబు అన్నారు. చంద్రబాబు మహిళలకు అండగా నిలిచి ఎన్నో ఫలాలను అందించారని గుర్తుచేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారన్న అరవింద్​బాబు... ప్రజాతీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఓడినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ... సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజలందరూ సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత వివాదాలు సృష్టించేవారు బయటకు రావాలని కోరారు. వీరి వల్ల పార్టీకి ఎంతో నష్టం వాటిల్లిందన్నారు.

ఇదీ చదవండీ...

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేసిందని నరసరావుపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి డాక్టర్. చదలవాడ అరవింద్​బాబు అన్నారు. చంద్రబాబు మహిళలకు అండగా నిలిచి ఎన్నో ఫలాలను అందించారని గుర్తుచేశారు. ప్రజలు మార్పు కోరుకున్నారన్న అరవింద్​బాబు... ప్రజాతీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఓడినా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ... సమస్యలపై పోరాడతామని స్పష్టం చేశారు. ప్రజలందరూ సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీలో అంతర్గత వివాదాలు సృష్టించేవారు బయటకు రావాలని కోరారు. వీరి వల్ల పార్టీకి ఎంతో నష్టం వాటిల్లిందన్నారు.

ఇదీ చదవండీ...

ఏపీకి వచ్చేందుకు 'శ్రీలక్ష్మి' దరఖాస్తు

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట రైల్వే సేషన్ లో ఈరోజు హైరా తిరుచి ఎక్స్ ప్రెస్ రైల్లో నుంచి ఇద్దరు యువకులు జారి పడి మృతి చెందారు. చెన్నై వెళుతున్న రైల్లో ఇద్దరు మెట్లు పై కూర్చొని ఉన్నారు. ఒకరు పైకి లేసుండగా పడి పోయాడు. అతన్ని పట్టుకునేందుకు మరో యువకుడు ప్రయత్నించి అతనూ పడిపోయాడు. ఇద్దరూ దుర్మరణం చెందారు.


Body:నెల్లూరు జిల్లా


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.