ETV Bharat / state

'పదో తరగతి సీబీఎస్​ఈ ఫలితాల్లో విజ్ఞాన్​ విజయ దుందుభి'

author img

By

Published : Jul 16, 2020, 11:27 PM IST

గుంటూరి జిల్లాలో విజ్ఞాన్ సీబీఎస్​ఈ పదో తరగతి ఫలితాల్లో విజయ దుందుభి మోగించింది. 500 మార్కులకు గాను అత్యధికంగా 490 మార్కులు సాధించి సత్తా చాటారు విద్యార్థులు.

vignan victory cbse 10th results
పదో తరగతి సీబీఎస్​ఈ ఫలితాల్లో విజ్ఞాన్​ విజయ దుందుభి

సీబీఎస్​ఈ పదో తరగతి ఫలితాల్లో విజ్ఞాన్ విద్యా సంస్థ అద్భుతమైన ఫలితాలను సాధించిందని యాజమాన్యం తెలిపింది. ఉత్తీర్ణతతో పాటు మార్కుల సాధనలోనూ ఆధిక్యతను చాటినట్టు వెల్లడించింది. 500 మార్కులకు గాను అత్యధికంగా 490 మార్కులు సాధించినట్టు చెప్పింది.

"వంశీరామన్ 487 మార్కులు, సిద్ధి, మౌన రాజేష్​లు 486 మార్కుల చొప్పున సాధించారు. 30 మంది విద్యార్థులు 470 పైగా మార్కులను సాధించడమే కాక.. ప్రతి ముగ్గురిలో ఒకరికి 85 శాతం పైగా మార్కులు పొందారు" అని విద్యాసంస్థల వైస్ ఛైర్‌పర్సన్ రాణి రుద్రమదేవి తెలిపారు. సిబ్బందిని అభినందించారు.

సీబీఎస్​ఈ పదో తరగతి ఫలితాల్లో విజ్ఞాన్ విద్యా సంస్థ అద్భుతమైన ఫలితాలను సాధించిందని యాజమాన్యం తెలిపింది. ఉత్తీర్ణతతో పాటు మార్కుల సాధనలోనూ ఆధిక్యతను చాటినట్టు వెల్లడించింది. 500 మార్కులకు గాను అత్యధికంగా 490 మార్కులు సాధించినట్టు చెప్పింది.

"వంశీరామన్ 487 మార్కులు, సిద్ధి, మౌన రాజేష్​లు 486 మార్కుల చొప్పున సాధించారు. 30 మంది విద్యార్థులు 470 పైగా మార్కులను సాధించడమే కాక.. ప్రతి ముగ్గురిలో ఒకరికి 85 శాతం పైగా మార్కులు పొందారు" అని విద్యాసంస్థల వైస్ ఛైర్‌పర్సన్ రాణి రుద్రమదేవి తెలిపారు. సిబ్బందిని అభినందించారు.

ఇవీ చూడండి:

కరోనా విధుల్లో ఉంటూ.. ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి పవన్ శ్రద్ధాంజలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.