ETV Bharat / state

స్వస్థలాలకు 1400 మంది బిహార్ వలస కార్మికుల పయనం - బిహార్​కు వెళ్లిన గుంటూరులోని వలస కార్మికులు

గుంటూరులో చిక్కుకున్న బిహార్ వలస కార్మికులు.. స్వస్థలాలకు బయలుదేరారు. అధికారుల చొరవతో ప్రత్యేక రైలులో స్వగ్రామాలకు వెళుతున్నారు.

bihar migrant labours goes to their state from guntur
స్వస్థలాలకు పయనమైన 1400 మంది బిహార్ వలస కార్మికులు
author img

By

Published : May 20, 2020, 2:56 PM IST

కొవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా గుంటూరులో చిక్కుకుపోయిన సుమారు 1400 మంది బిహార్ వలస కార్మికులు స్వస్థలాలకు పయనమయ్యారు. ప్రభుత్వం ప్రత్యేక రైలులో తరలించింది. లాక్‌డౌన్‌ వలన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని.. సొంత ఊళ్లకు వెళ్తామని వారు అభ్యర్థించిన నేపథ్యంలో అధికారులు స్పందించారు.

వారికి రైలు ఏర్పాటుచేసి భోజన సదుపాయం కల్పించి పంపించారు. ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తమకు ఇన్ని రోజులు ఆహారం అందించిన దాతలతో పాటు.. స్వస్థలాలకు పంపిస్తున్న అధికారులకు వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.

కొవిడ్-19 నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా గుంటూరులో చిక్కుకుపోయిన సుమారు 1400 మంది బిహార్ వలస కార్మికులు స్వస్థలాలకు పయనమయ్యారు. ప్రభుత్వం ప్రత్యేక రైలులో తరలించింది. లాక్‌డౌన్‌ వలన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నామని.. సొంత ఊళ్లకు వెళ్తామని వారు అభ్యర్థించిన నేపథ్యంలో అధికారులు స్పందించారు.

వారికి రైలు ఏర్పాటుచేసి భోజన సదుపాయం కల్పించి పంపించారు. ఇళ్లకు వెళ్లిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తమకు ఇన్ని రోజులు ఆహారం అందించిన దాతలతో పాటు.. స్వస్థలాలకు పంపిస్తున్న అధికారులకు వలస కూలీలు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:

బాపట్ల కుర్రాడి ప్రతిభ.. యాప్​తో ముంగిట్లోకి సరుకులు!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.