ETV Bharat / state

పొంగిన చెరువు.. నిలిచిన రాకపోకలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. మూడు రోజులుగా జిల్లాలో వానలు పడుతుండటంతో ప్రజలు, అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు.

author img

By

Published : Sep 17, 2019, 9:54 PM IST

వాహనాలు
పొంగిన చెరువు.. నిలిచిన రాకపోకలు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు , పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రత్తిపాడు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న చెరువులో నీరు పొంగి రహదారుల పైకి రావడంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పత్తి , మిర్చి పొలాల్లో భారీగా నీరు చేరింది. మిర్చి పంట నీట మునిగింది. మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులలో ఆందోళన పెరుగుతోంది. కాకుమాను ఎంపీడీఓ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరింది.

పొంగిన చెరువు.. నిలిచిన రాకపోకలు

గుంటూరు జిల్లా ప్రత్తిపాడు , పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. దాదాపు గంటకు పైగా భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రత్తిపాడు తహశీల్దార్ కార్యాలయం వద్ద ఉన్న చెరువులో నీరు పొంగి రహదారుల పైకి రావడంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పత్తి , మిర్చి పొలాల్లో భారీగా నీరు చేరింది. మిర్చి పంట నీట మునిగింది. మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో రైతులలో ఆందోళన పెరుగుతోంది. కాకుమాను ఎంపీడీఓ కార్యాలయంలోకి వర్షపు నీరు చేరింది.

ఇది కూడా చదవండి.

గుంటూరులో భారీ వర్షం... లోతట్టు ప్రాంతాలు జలమయం

Intro:AP_VJA_08_17_THALLI_KODUKU_SUSEID_AVB_AP10046...కృష్ణాజిల్లా గుడివాడ లొ ఓప్రైవేటు లాడ్జిలొ రంగారెడ్డి జిల్లాకి చెందిన తల్లి కొడుకు ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. కొడుకు లాడ్జిలొ మంచంపై మృతి చెందాడు తల్లి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం ఈనెల తొమ్మిదో వతేదీన లాడ్జిలొ కి వచ్చిన తల్లి కొడుకు వారంరోజులతరువాత ఆత్మహత్య చేసుకొవటంపై పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.... బైట్... ఎస్సై గుడివాడBody:సెంటర్... కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పోన్...9394450288Conclusion:గుడివాడ లొ ప్రైవేట్ లాడ్జిలొ తల్లి కొడుకు ఆత్మహత్య ప్రయత్నం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.