ETV Bharat / state

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే - selling center for corn in guntur

లాక్​డౌన్ నేపథ్యంలో రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్​ తెలిపారు. అన్నదాతలు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు.

annabathuni siva kumar started a purchasing center for corn in guntur dsg
' కొనుగోలు కేంద్రాల్లోనే మొక్కజొన్న విక్రయం'
author img

By

Published : Apr 12, 2020, 1:54 PM IST

రైతులు మార్కెటింగ్ శాఖ ద్వారా జొన్న, మొక్కజొన్న, అపరాలను అమ్ముకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కాజీపేటలో ఆయన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు, బయట మార్కెట్​ ధరకు 500 నుంచి 600 రూపాయాల వరకూ వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. బయట ఎవరూ అమ్మవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే పంట అమ్ముకోవాలని కోరారు.

ఇదీ చూడండి..

రైతులు మార్కెటింగ్ శాఖ ద్వారా జొన్న, మొక్కజొన్న, అపరాలను అమ్ముకోవాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కాజీపేటలో ఆయన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకు, బయట మార్కెట్​ ధరకు 500 నుంచి 600 రూపాయాల వరకూ వ్యత్యాసం ఉంటుందని తెలిపారు. బయట ఎవరూ అమ్మవద్దని కొనుగోలు కేంద్రాల్లోనే పంట అమ్ముకోవాలని కోరారు.

ఇదీ చూడండి..

కరోనా కట్టడికి స్వీయ నియంత్రణే రక్ష: పల్మనాలజిస్ట్ సాయికృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.