ETV Bharat / state

'అమరావతి ద్రోహులు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు'

author img

By

Published : Aug 1, 2020, 8:11 PM IST

అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని అమరావతి ఐకాస నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

amaravati jac young leaders protest against ap government
amaravati jac young leaders protest against ap government

అమరావతికి ద్రోహం చేసిన రాజకీయ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అమరావతి యువజన ఐకాస నేతలు వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం వద్ద ఉన్న పవిత్ర మట్టిని సేకరించి అయోధ్య రామాలయం నిర్మాణానికి పంపుతామని వారు వెల్లడించారు.

అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ నుంచి మట్టి, గంగా జలాలను తీసుకొచ్చారని... అదే స్ఫూర్తితో తాము ఇక్కడి మట్టి, నీటిని పంపుతున్నట్లు ఐకాస నేతలు చెప్పారు. అమరావతి కోసం కృష్ణా, గుంటూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

అమరావతికి ద్రోహం చేసిన రాజకీయ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అమరావతి యువజన ఐకాస నేతలు వ్యాఖ్యానించారు. అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం వద్ద ఉన్న పవిత్ర మట్టిని సేకరించి అయోధ్య రామాలయం నిర్మాణానికి పంపుతామని వారు వెల్లడించారు.

అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ నుంచి మట్టి, గంగా జలాలను తీసుకొచ్చారని... అదే స్ఫూర్తితో తాము ఇక్కడి మట్టి, నీటిని పంపుతున్నట్లు ఐకాస నేతలు చెప్పారు. అమరావతి కోసం కృష్ణా, గుంటూరు జిల్లాలోని ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

వైకాపా మూడుముక్కలాటతో మరో రైతు గుండె ఆగింది: లోకేశ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.