ETV Bharat / state

ఎవరూ రావొద్దని తాడు కట్టారు..అదే యమపాశమైంది

ప్రజల్లో కరోనా భయం తారస్థాయికి చేరింది. ఎక్కడ ఆ వైరస్ సోకుతుందోనని పలు గ్రామాల ప్రజలు వారి గ్రామంలోకి ఎవరూ రాకుండా రాళ్లు, చెట్లు అడ్డుపెడుతున్నారు. కొన్ని గ్రామాల్లో తాళ్లు అడ్డుకడుతున్నారు. అలా కట్టిన తాడు ఓ వ్యక్తి పట్ల యమపాశమైంది. ప్రాణాలు బలి తీసుకుంది.

author img

By

Published : Mar 28, 2020, 3:54 PM IST

Updated : Mar 28, 2020, 5:44 PM IST

a-man-died-over-corona-fever-in-guntur-district
ఎవరూ రావొద్దని తాడు కట్టారు..అదే యమపాశమైంది
ఎవరూ రావొద్దని తాడు కట్టారు: అదే యమపాశమైంది..!

గుంటూరు జిల్లా బాపట్ల మండలం పూండ్లలో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో రోడ్డుకు అడ్డంగా గ్రామస్థులు తాడు కట్టారు. ఆ తాడు మెడకు చుట్టుకుని ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కొండుబొట్లవారిపాలెంకు చెందిన సుబ్బారావుగా గుర్తించారు.

ఇదీ చదవండీ... కరోనా సోకిందన్న అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

ఎవరూ రావొద్దని తాడు కట్టారు: అదే యమపాశమైంది..!

గుంటూరు జిల్లా బాపట్ల మండలం పూండ్లలో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో రోడ్డుకు అడ్డంగా గ్రామస్థులు తాడు కట్టారు. ఆ తాడు మెడకు చుట్టుకుని ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కొండుబొట్లవారిపాలెంకు చెందిన సుబ్బారావుగా గుర్తించారు.

ఇదీ చదవండీ... కరోనా సోకిందన్న అనుమానంతో వ్యక్తి ఆత్మహత్య

Last Updated : Mar 28, 2020, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.