నరసరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్డులో రహదారి పక్కన నడిచి వెళ్తున్న బాలికను వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ బాలిక అక్కడికక్కడే చనిపోయింది. ఆమెను స్థానిక బీసీ కాలనీకి చెందిన సయ్యద్ రసూల్ బీ గా గుర్తించారు. సంఘటనా స్థలంలోనే లారీని విడిచి.. డ్రైవర్ పరారయ్యాడు. రెండో పట్టణ ఎస్సై రబ్బానీ.. కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
ఇదీ చదవండి: