ETV Bharat / state

ప్రభుత్వ మద్యం దుకాణంలో నాలుగు లక్షలు పైగా నగదు చోరీ

author img

By

Published : Nov 30, 2020, 4:11 PM IST

Updated : Nov 30, 2020, 7:12 PM IST

ప్రభుత్వం మద్యం దుకాణంలో 4 లక్షల 42వేల 382 రూపాయలు అపహరణకు గురైన ఘటన గుంటూరు నగర శివారులో జరిగింది. దుకాణం సూపర్ వైజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ మద్యం దుకాణంలో 5 లక్షలు చోరీ
ప్రభుత్వ మద్యం దుకాణంలో 5 లక్షలు చోరీ
ప్రభుత్వ మద్యం దుకాణంలో 5 లక్షలు చోరీ
ప్రభుత్వ మద్యం దుకాణంలో 5 లక్షలు చోరీ

గుంటూరు నగర శివారు నల్లపాడు అడవి తక్కెళ్ళపాడులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 4 లక్షల 42వేల 382 రూపాయల నగదు దొంగలించారు. సూపర్ వైజర్ డేవిడ్ రాజు ఉదయం దుకాణం తెరచి చూడగా తాళాలు పగలు కొట్టి బీరువాలో ఉన్న నగదు మాయం అయినట్లు గుర్తించాడు. వెంటనే స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వీరా స్వామి, క్లూస్ టీమ్ సిబ్బంది ఘటనకు గల కారణాలుపై అరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ప్రభుత్వ మద్యం దుకాణంలో 5 లక్షలు చోరీ
ప్రభుత్వ మద్యం దుకాణంలో 5 లక్షలు చోరీ

గుంటూరు నగర శివారు నల్లపాడు అడవి తక్కెళ్ళపాడులోని ప్రభుత్వ మద్యం దుకాణంలో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 4 లక్షల 42వేల 382 రూపాయల నగదు దొంగలించారు. సూపర్ వైజర్ డేవిడ్ రాజు ఉదయం దుకాణం తెరచి చూడగా తాళాలు పగలు కొట్టి బీరువాలో ఉన్న నగదు మాయం అయినట్లు గుర్తించాడు. వెంటనే స్థానిక నల్లపాడు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ వీరా స్వామి, క్లూస్ టీమ్ సిబ్బంది ఘటనకు గల కారణాలుపై అరా తీస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి

ఖాతాలు కొల్లగొట్టే కేటుగాళ్లు

Last Updated : Nov 30, 2020, 7:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.