ETV Bharat / state

జిల్లాలో తాజాగా 470 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

author img

By

Published : Oct 10, 2020, 11:53 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. జిల్లాలో కొత్తగా 470 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 60వేల 565కు చేరుకుంది.

గుంటూరు జిల్లాలో తాజాగా 470 కరోనా కేసులు.. ఇద్దరు మృతి
గుంటూరు జిల్లాలో తాజాగా 470 కరోనా కేసులు.. ఇద్దరు మృతి

గుంటూరు జిల్లాలో తాజాగా 470 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 92 గుర్తించారు.

మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు.

రేపల్లె-55, అమరావతి-20, మంగళగిరి-35, పెదకాకని-14, తాడికొండ-16, దాచేపల్లి-14, చిలకలూరిపేట-14, నాదెండ్ల-14, నరసరావుపేట-18, నకరికల్లు-18, కకుమాను-14, తెనాలి-11 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

వైరస్ ప్రభావంతో..

జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 54 వేల 029 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో జిల్లాలో కొత్తగా ఇద్దరు మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 557కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు మూడో స్థానంలో ఉంది.

ఇవీ చూడండి:

మాజీ ఎంపీ జేసీ దివాకర్​రెడ్డిపై కేసు నమోదు

గుంటూరు జిల్లాలో తాజాగా 470 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గుంటూరు నగరంలోనే 92 గుర్తించారు.

మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు.

రేపల్లె-55, అమరావతి-20, మంగళగిరి-35, పెదకాకని-14, తాడికొండ-16, దాచేపల్లి-14, చిలకలూరిపేట-14, నాదెండ్ల-14, నరసరావుపేట-18, నకరికల్లు-18, కకుమాను-14, తెనాలి-11 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

వైరస్ ప్రభావంతో..

జిల్లాలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 54 వేల 029 మంది ఇంటికి చేరుకున్నారు. వైరస్ ప్రభావంతో జిల్లాలో కొత్తగా ఇద్దరు మృతి చెందారు. ఫలితంగా మొత్తం మరణాల సంఖ్య 557కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన జిల్లాల్లో గుంటూరు మూడో స్థానంలో ఉంది.

ఇవీ చూడండి:

మాజీ ఎంపీ జేసీ దివాకర్​రెడ్డిపై కేసు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.