ETV Bharat / state

నరసరావుపేటలో 34కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్​ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నిన్నటివరకూ... 29గా ఉన్న కేసులు ఈరోజు 5 కొత్త కేసులతో కలిపి 34 కు చేరాయి.

author img

By

Published : Apr 22, 2020, 5:13 PM IST

34cases registered in guntur dst narsaraopeta
నరసరావుపేటలో 34కు చేరిన కరోనా కేసులు సంఖ్య

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పట్టణంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34కు చేరుకుంది.పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలో ఎవరికైనా కోవిడ్​ లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరారు.

ఇదీ చూడండి:

గుంటూరు జిల్లా నరసరావుపేటలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పట్టణంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 34కు చేరుకుంది.పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. పట్టణంలో ఎవరికైనా కోవిడ్​ లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని అధికారులు కోరారు.

ఇదీ చూడండి:

కొత్తగా 56 కరోనా పాజిటివ్ కేసులు.. ఇద్దరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.