ETV Bharat / state

తాడికొండ నియోజకవర్గంలో ముగ్గురికి కరోనా పాజిటివ్​

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ముగ్గురికి కరోనా పాజిటివ్​ నిర్ధరణ అయ్యింది. వీరిలో మెడికొండ్రు సీఐ ఉన్నారు. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్లుగా ప్రకటించి... రసాయనాలు పిచికారి చేయించారు.

author img

By

Published : Jul 12, 2020, 3:13 PM IST

3 cases found in tadikonda constituency and one person in medikonduru ci in guntur district
మెడికొండు సీఐకు కరోనా పాజిటివ్​

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మెడికొండ్రు మండలంలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. వీరితో కలిపి కేసుల సంఖ్య 15కు చేరింది. మెడికొండ్రు సీఐ, పేరేచర్ల లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన ఓ మహిళ, అదే ప్రాంతంలోని మరో వ్యక్తికి కరోనా సోకినట్లు ఆదివారం వైద్య అధికారులు నిర్ధరించారు. వారు నివసించే ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించి పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి :

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మెడికొండ్రు మండలంలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. వీరితో కలిపి కేసుల సంఖ్య 15కు చేరింది. మెడికొండ్రు సీఐ, పేరేచర్ల లక్ష్మీనరసింహ కాలనీకి చెందిన ఓ మహిళ, అదే ప్రాంతంలోని మరో వ్యక్తికి కరోనా సోకినట్లు ఆదివారం వైద్య అధికారులు నిర్ధరించారు. వారు నివసించే ప్రాంతాలను కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించి పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు.

ఇదీ చదవండి :

కరోనా కట్టడికి పురపాలకశాఖ కార్యాచరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.