ETV Bharat / state

పిడుగుపాటుతో 12 మంది మహిళలకు అస్వస్థత

author img

By

Published : Oct 3, 2019, 10:40 AM IST

గుంటూరు జిల్లా కొర్నేపాడు గ్రామానికి చెందిన 12 మంది మహిళలు కూలిపనికి వెళ్లిన సమయంలో.. పిడుగుపాటుకు గురయ్యారు. గాయాలపాలైన వీరిని ఆసుపత్రికి తరలించారు.

12 మంది మహిళలు
పిడుగుపాటుతో అస్వస్థకు గురయిన 12 మంది మహిళలు

గుంటూరు జిల్లా కొర్నేపాడులో కూలీ నిమిత్తం వెళ్లిన 12 మంది మహిళలు.. పిడుగుపాటుతో షాక్​కు గురై అక్కడిక్కడే పడిపోయారు. సమాచారం తెలసుకున్న గ్రామస్థులు హుటాహుటిన వారందరని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వీరికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పారు.

పిడుగుపాటుతో అస్వస్థకు గురయిన 12 మంది మహిళలు

గుంటూరు జిల్లా కొర్నేపాడులో కూలీ నిమిత్తం వెళ్లిన 12 మంది మహిళలు.. పిడుగుపాటుతో షాక్​కు గురై అక్కడిక్కడే పడిపోయారు. సమాచారం తెలసుకున్న గ్రామస్థులు హుటాహుటిన వారందరని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వీరికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు చెప్పారు.

ఇదీ చూడండి

గుంటూరు జిల్లాలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీలు

Intro:ap_knl_22_02_alakaranalu_av_AP10058
యాంకర్, దసరా ఉత్సవాలల్లో భాగంగా కర్నూలు జిల్లా నంద్యాలలో పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో బ్రహ్మానందీశ్వర స్వామి ఆలయంలో అమ్మవార్లను శ్రీకూష్మానుంఢ దేవి, శ్రీ మాణిక్యాంబ దేవి రూపంలో అలంకరించారు. శ్రీ కాళికాంబ ఆలయంలో అమ్మవారిని గాజులతో అలంకరించారు. అమ్మవారిశాలలో వేదిక అలంకరించారు. రామాలయం ఆవరణలో అమ్మవారిని అన్నపూర్ణ దేవి రూపములో అలంకరించారు.


Body:అలంకారాలు


Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.