ETV Bharat / state

లంక గోదావరిలో గల్లంతైన యువకుడు మృతి

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగు వాణి లంక వద్ద గోదావరిలో గల్లంతైన యువకుడు మృతి చెందాడు.

author img

By

Published : May 14, 2020, 6:51 PM IST

Young man died in Lanka Godavari
లంక గోదావరిలో గల్లంతైన యువకుడు మృతి

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం కడియపులంకకి చెందిన తీగిరెడ్డి సూరిబాబు(22) తన ముగ్గురు స్నేహితులతో తెలిసి కూరగాయల మార్కెట్ కు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో సరదాగా స్నానం చేసేందుకు బడుగు వాణి లంక వద్ద గోదావరిలోకి దిగాడు. ఈ క్రమంలో కాలుజారి సూరిబాబు నదిలో గల్లంతు అయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టగా అతడి మృతదేహం లభ్యమైంది.

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం కడియపులంకకి చెందిన తీగిరెడ్డి సూరిబాబు(22) తన ముగ్గురు స్నేహితులతో తెలిసి కూరగాయల మార్కెట్ కు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో సరదాగా స్నానం చేసేందుకు బడుగు వాణి లంక వద్ద గోదావరిలోకి దిగాడు. ఈ క్రమంలో కాలుజారి సూరిబాబు నదిలో గల్లంతు అయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టగా అతడి మృతదేహం లభ్యమైంది.


ఇదీ చదవండి: మేడపైన పువ్వులు కోస్తూ... జారి పడి మహిళ మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.