తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం కడియపులంకకి చెందిన తీగిరెడ్డి సూరిబాబు(22) తన ముగ్గురు స్నేహితులతో తెలిసి కూరగాయల మార్కెట్ కు వచ్చాడు. తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో సరదాగా స్నానం చేసేందుకు బడుగు వాణి లంక వద్ద గోదావరిలోకి దిగాడు. ఈ క్రమంలో కాలుజారి సూరిబాబు నదిలో గల్లంతు అయ్యాడు. గాలింపు చర్యలు చేపట్టగా అతడి మృతదేహం లభ్యమైంది.
ఇదీ చదవండి: మేడపైన పువ్వులు కోస్తూ... జారి పడి మహిళ మృతి