ETV Bharat / state

పేదలకు కూరగాయల పంపిణీ చేసిన తెదేపా మాజీ కార్పొరేటర్​ - latest news of tdp services

తెదేపా మజీ కార్పొరేటర్ పాలిక శ్రీను తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో పేదలకు కూరగాయలు, కోడిగుడ్లు అందించారు. ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు.

vegitables distribute by tdp ex corporater
పేదలకు కూరగాయల పంపిణీ చేసిన తెదేపా మాజీ కార్పొరేటర్​
author img

By

Published : Apr 14, 2020, 6:07 PM IST

లాక్​డౌన్​తో పనులు లేక ఇళ్ల వద్ద ఉంటున్న పేదలకు సుమారు 300 మందికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్ పాలక శ్రీను మిత్ర బృందం కూరగాయలు,కోడిగుడ్లు అందించారు. రోజూ పేదలకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిచేస్తున్నామని తెలిపారు.

లాక్​డౌన్​తో పనులు లేక ఇళ్ల వద్ద ఉంటున్న పేదలకు సుమారు 300 మందికి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మాజీ కార్పొరేటర్ పాలక శ్రీను మిత్ర బృందం కూరగాయలు,కోడిగుడ్లు అందించారు. రోజూ పేదలకు కూరగాయలు, నిత్యావసరాలు పంపిచేస్తున్నామని తెలిపారు.

ఇదీ చూడండి దేశంలో 10వేలు దాటిన కరోనా కేసులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.