ETV Bharat / state

పేద ప్రజలకు కూరగాయల పంపిణీ

author img

By

Published : Apr 1, 2020, 2:30 PM IST

రోజు కూలీలకు ఇప్పుడు పూట గడవటమే కష్టంగా ఉంది. అటువంటి పేద ప్రజలకు కూరగాయలు అందిస్తున్నారు తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన వెంకటరత్నం హోటల్ యజమాని.

vegetables supplied by a hotel owner in kothapeta
పేద ప్రజలకు కూరగాయల పంపిణీ
పేద ప్రజలకు కూరగాయల పంపిణీ

లాక్​డౌన్ నేపథ్యంలో రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు ఆకలికి అలమటించకూడదనే ఉద్దేశ్యంతో ఓ హోటల్ యజమాని కూరగాయలు పంచిపెట్టాడు. అతనే తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన వెంకటరత్నం హోటల్ యజమాని బాలాజీ. గ్రామంలో గణేష్, భవానీ కాలనీల్లో 250 పేద కుటుంబాలకు కూరగాయలు అందించారు. పేద ప్రజలు పస్తులుండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు బాలాజీ వివరించారు.

ఇదీ చదవండి: రేషన్ లబ్ధిదారులకు అల్పాహారం పంపిణీ

పేద ప్రజలకు కూరగాయల పంపిణీ

లాక్​డౌన్ నేపథ్యంలో రెక్కాడితే గాని డొక్కాడని పేద ప్రజలు ఆకలికి అలమటించకూడదనే ఉద్దేశ్యంతో ఓ హోటల్ యజమాని కూరగాయలు పంచిపెట్టాడు. అతనే తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన వెంకటరత్నం హోటల్ యజమాని బాలాజీ. గ్రామంలో గణేష్, భవానీ కాలనీల్లో 250 పేద కుటుంబాలకు కూరగాయలు అందించారు. పేద ప్రజలు పస్తులుండకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపట్టినట్లు బాలాజీ వివరించారు.

ఇదీ చదవండి: రేషన్ లబ్ధిదారులకు అల్పాహారం పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.