తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో ఇంటిపట్టున ఉండే మహిళలకు నైపుణ్య అభివృద్ధిపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కార్యక్రమంలో కోనసీమ ప్రాంతంలో మహిళలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు.
పి.గన్నవరం రాజోలు నియోజకవర్గాల పరిధిలోని ఆదిమూలం వారిపాలెం రాజోలు, సఖినేటిపల్లిలో మహిళలకు 80 రోజల పాటు శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇంటినుంచి ఆన్ లైన్ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవచ్చనే దానిపై అవగాహన కల్పిస్తున్నారు.
ఇదీ చదవండి: