ETV Bharat / state

ప్లాస్టిక్ విక్రేతలకు జరిమానా

author img

By

Published : Sep 26, 2020, 5:33 PM IST

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ప్లాస్టిక్ విక్రయాలపై స్థానిక అధికారులు దాడులు చేశారు. ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న వారిని గుర్తించి రూ. 500 వరకు జరిమానా విధించారు.

ప్లాస్టిక్ విక్రయిస్తున్న వ్యాపారులకు రూ.500 జరిమానా
ప్లాస్టిక్ విక్రయిస్తున్న వ్యాపారులకు రూ.500 జరిమానా

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ప్లాస్టిక్ సంచుల విక్రయాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న ఒక్కొక్క వ్యాపారిపై రూ.500 వరకు జరిమానా విధించారు. ఇలాంటి అమ్మకాలు సహించేది లేదని చెప్పారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరంలో ప్లాస్టిక్ సంచుల విక్రయాలపై అధికారులు దాడులు నిర్వహించారు. ప్లాస్టిక్ సంచులు విక్రయిస్తున్న ఒక్కొక్క వ్యాపారిపై రూ.500 వరకు జరిమానా విధించారు. ఇలాంటి అమ్మకాలు సహించేది లేదని చెప్పారు.

ఇదీ చదవండి:

ఏలేరు కాలువ ఆధునీకరణకు చర్యలు చేపట్టాలి: చినరాజప్ప

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.