ETV Bharat / state

అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదానానికి రూ.3 లక్షల విరాళం

అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి కాకినాడకు చెందిన ఓ భక్తుడు విరాళం అందించాడు. అతను ఇచ్చిన 3 లక్షల రూపాయలను అన్నదానం కోసం వినియోగించాలని సదరు భక్తుడు కోరారు.

author img

By

Published : Feb 19, 2021, 8:55 PM IST

three lacks donation for nithyanandanam
అన్నవరం దేవస్థానంలో నిత్యాన్నదానానికి రూ.3 లక్షల విరాళం..

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి కాకినాడకు చెందిన భక్తుడు వింజమూరి భాస్కరరావు రూ.3 లక్షలు విరాళం అందించారు. ఈ విరాళాన్ని పీఆర్వో కొండలరావుకు ఇచ్చారు. తమ పేరు మీద ప్రతి ఏటా ఫిబ్రవరి 5 న అన్నదానం చేయాలని భక్తుడు కోరారు.

ఇదీ చదవండి:

తూర్పు గోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానంలో నిత్యాన్నదాన పథకానికి కాకినాడకు చెందిన భక్తుడు వింజమూరి భాస్కరరావు రూ.3 లక్షలు విరాళం అందించారు. ఈ విరాళాన్ని పీఆర్వో కొండలరావుకు ఇచ్చారు. తమ పేరు మీద ప్రతి ఏటా ఫిబ్రవరి 5 న అన్నదానం చేయాలని భక్తుడు కోరారు.

ఇదీ చదవండి:

అన్నవరం దేవస్థానంలో ఘనంగా రథసప్తమి వేడుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.