ETV Bharat / state

మే 2 నుంచి సత్యదేవుని కల్యాణోత్సవాలు

author img

By

Published : Apr 28, 2020, 1:43 PM IST

అన్నవరం సత్యదేవుని కల్యాణోత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 2 నుంచి 8 వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. కరోనా కారణంగా భక్తులు లేకుండానే కల్యాణం జరగనుంది.

The authorities are making arrangements to organize Annavaram Satyanarayana wedding celebrations
The authorities are making arrangements to organize Annavaram Satyanarayana wedding celebrations

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవాలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 2 నుంచి 8 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. మే 3న రాత్రి కల్యాణం జరగనుంది. కరోనా లాక్​డౌన్ కారణంగా భక్తులను అనుమతించకుండా కేవలం వైదిక బృందం, సంబంధిత విభాగ సిబ్బంది.. మొత్తం 30 మందికి మాత్రమే కలెక్టర్ అనుమతి ఇచ్చారని ఈవో త్రినాథరావు తెలిపారు. గతంలో ఉత్సవాలు భారీగా నిర్వహించే వారని.. ఈ సారి భక్తులకు అవకాశం లేకుండా ఆలయం లోపలే పూర్తి చేయనున్నామని చెప్పారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవాలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 2 నుంచి 8 వరకు ఉత్సవాలు జరగనున్నాయి. మే 3న రాత్రి కల్యాణం జరగనుంది. కరోనా లాక్​డౌన్ కారణంగా భక్తులను అనుమతించకుండా కేవలం వైదిక బృందం, సంబంధిత విభాగ సిబ్బంది.. మొత్తం 30 మందికి మాత్రమే కలెక్టర్ అనుమతి ఇచ్చారని ఈవో త్రినాథరావు తెలిపారు. గతంలో ఉత్సవాలు భారీగా నిర్వహించే వారని.. ఈ సారి భక్తులకు అవకాశం లేకుండా ఆలయం లోపలే పూర్తి చేయనున్నామని చెప్పారు.

ఇదీ చదవండి:

భూమిలోంచి పనస కాయలు వచ్చాయా..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.