ETV Bharat / state

ప్రజావ్యతిరేక పాలనకు ఓటర్లే గుణపాఠం చెబుతారు: జ్యోతుల నెహ్రూ

ప్రజా వ్యతిరేక పాలనకు త్వరలోనే ప్రజలు గట్టి గుణపాఠం చెప్తారని తెదేపా నాయకుడు, మాజీ శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ.... తూర్పుగోదావరి జిల్లా గంగవరంలో అన్నారు.

author img

By

Published : Jan 9, 2021, 12:41 PM IST

సమావేశంలో మాట్లాడుతున్న జ్యోతుల నెహ్రూ
సమావేశంలో మాట్లాడుతున్న జ్యోతుల నెహ్రూ

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో తెదేపా మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నాయకులు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలోని నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అరకు తెదేపా పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు వంతల రాజేశ్వరి, మరో మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం గంగవరంలో తెదేపా మండల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కార్యకర్తలు నాయకులు కృషి చేయాలన్నారు. నియోజకవర్గంలోని నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అరకు తెదేపా పార్లమెంట్ మహిళ అధ్యక్షురాలు వంతల రాజేశ్వరి, మరో మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి

జనసేన అధినేత పవన్ తూర్పుగోదావరి పర్యటనకు అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.