ETV Bharat / state

ఆదిరెడ్డి అప్పారావు కుటుంబానికి లోకేశ్ పరామర్శ

author img

By

Published : Jul 27, 2021, 1:36 PM IST

తూర్పుగోదావరి జిల్లాలో.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. రాజమహేంద్రవరానికి వచ్చిన ఆయన.. ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు.

nara lokesh
లోకేశ్ పర్యటన

తూర్పుగోదావరి జిల్లాలో.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. రాజమహేంద్రవరానికి వచ్చిన ఆయన.. ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవలే ఆదిరెడ్డి తల్లి కోట్లమ్మ మరణించగా.. కుటుంబసభ్యులకు లోకేశ్ ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి సామర్లకోట బయల్దేరిన నారా లోకేశ్‌.. పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ విగ్రహాల ఆవిష్కరించనున్నారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లాలో.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పర్యటిస్తున్నారు. రాజమహేంద్రవరానికి వచ్చిన ఆయన.. ఆదిరెడ్డి అప్పారావు కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవలే ఆదిరెడ్డి తల్లి కోట్లమ్మ మరణించగా.. కుటుంబసభ్యులకు లోకేశ్ ధైర్యం చెప్పారు. అక్కడి నుంచి సామర్లకోట బయల్దేరిన నారా లోకేశ్‌.. పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్‌ విగ్రహాల ఆవిష్కరించనున్నారు.

ఇదీ చదవండి:

Mansas: అశోక్ గజపతిరాజు ఆదేశాలు పాటించాల్సిందేనని మాన్సాస్ ట్రస్టు ఈవోకు హైకోర్టు ఆదేశం

Amitabh Bachchan : రామోజీ ఫిల్మ్‌ సిటీలో మొక్కలు నాటిన అమితాబ్‌ బచ్చన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.