ETV Bharat / state

'దక్షిణాఫ్రికాలో మూడు రాజధానుల విధానం విఫలమైంది' - రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన తెదేపా నేత గన్ని కృష్ణ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైంది కాదని తెదేపా నేత, మాజీ గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ విమర్శించారు. రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన అమరావతి కోసం భూములిచ్చిన రైతులను కంటతడి పెట్టించిన వైకాపాకు.. రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు.

tdp leader ganne krishna comments on CM'
సీఎం నిర్ణయం సరైంది కాదన్న తెదేపా నేత గన్ని కృష్ణ
author img

By

Published : Dec 23, 2019, 4:30 PM IST

సీఎం నిర్ణయం సరైంది కాదన్న తెదేపా నేత గన్ని కృష్ణ

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు తెదేపా నేత, మాజీ గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ. మూడు రాజధానులున్న దక్షిణాఫ్రికాలో ఈ విధానం విఫలమైందన్నారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కృష్ణ డిమాండ్ చేశారు.

సీఎం నిర్ణయం సరైంది కాదన్న తెదేపా నేత గన్ని కృష్ణ

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం సరైంది కాదన్నారు తెదేపా నేత, మాజీ గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ. మూడు రాజధానులున్న దక్షిణాఫ్రికాలో ఈ విధానం విఫలమైందన్నారు. ఇప్పటికైనా వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆయన కృష్ణ డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి...

అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలన్నదే సీఎం లక్ష్యం'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.