ETV Bharat / state

'పేదలకు రూ. 5 వేలు ఆర్థిక సహాయం అందించాలి' - రాజమహేంద్రవరంలో తెదేపా నేత ఆదిరెడ్డి అప్పారావు నిరాహారదీక్ష

కరోనా కాలంలో ప్రభుత్వం పేదల ఆకలిని తీర్చేందుకు రూ. 5వేలు ఆర్థిక సహాయం అందించాలంటూ రాజమహేంద్రవరంలో తెదేపా నేత ఆదిరెడ్డి అప్పారావు.. కుమారుడితో కలసి నిరాహారదీక్ష చేపట్టారు.

tdp leader adhireddy apparao Fasting for giving Rs. 5 thousand financial aid for poor in rajamhendravaran in eastgodavari
tdp leader adhireddy apparao Fasting for giving Rs. 5 thousand financial aid for poor in rajamhendravaran in eastgodavari
author img

By

Published : Apr 19, 2020, 8:23 PM IST

పేదలకు రూ. 5వేల నగదు.. అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారం అందించాలంటూ రాజమహేంద్రవరంలో తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు.. అతని కుమారుడు ఆదిరెడ్డి వాసు నిరాహార దీక్ష చేపట్టారు. అన్నా క్యాంటీన్లలో పేదలు 5 రూపాయలకే భోజనం చేసేవారని గుర్తు చేశారు. ఈ కష్ట కాలంలో అవి కూడా లేకుండా దూరం చేశారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఇదీ చదవండి:

పేదలకు రూ. 5వేల నగదు.. అన్న క్యాంటీన్ల ద్వారా ఆహారం అందించాలంటూ రాజమహేంద్రవరంలో తెలుగుదేశం నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు.. అతని కుమారుడు ఆదిరెడ్డి వాసు నిరాహార దీక్ష చేపట్టారు. అన్నా క్యాంటీన్లలో పేదలు 5 రూపాయలకే భోజనం చేసేవారని గుర్తు చేశారు. ఈ కష్ట కాలంలో అవి కూడా లేకుండా దూరం చేశారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు.

ఇదీ చదవండి:

మిర్చికి కరోనా కాటు.. పంటను ట్రాక్టర్లతో దున్నించిన రైతు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.