ETV Bharat / state

ఫీజు రీయంబర్స్​మెంట్ కోసం విద్యార్ధునులు ఆందోళన

author img

By

Published : Nov 12, 2020, 5:34 PM IST

ఫీజు రీయంబర్స్​మెంట్ డబ్బులు వెంటనే చెల్లించాలని కోరుతూ.. కాకినాడలో శ్రీచైతన్య మహిళ డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో విద్యార్ధులు ఆందోళనకు దిగారు.

fee reimbursement money
ఫీజు రీయింబర్స్​మెంట్ కోసం విద్యార్ధునులు ఆందోళన

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణంలో శ్రీచైతన్య మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. ఫీజు రీయంబర్స్​మెంట్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి జగనన్న విద్యాదీవెన, ఫీజు రీయంబర్స్​మెంట్ డబ్బులు ఏప్రిల్్​లోనే కళాశాల ఖాతాలకు చేరినా.. ఇంతవరకు తమకు డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని వాపోయారు. అన్ని ఫీజులతోపాటు, సర్టిఫికెట్లకు కూడా డబ్బులు కట్టామని, అయినప్పటికీ తమకు ఫీజు రీయంబర్స్​మెంట్ డబ్బులు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఒక్కరోజు ఫీజు ఆలస్యమైనా హాల్‌ టిక్కెట్టు ఇవ్వకుండా.. బస్సులు ఎక్కించడం ఆపేసి ఇబ్బందులకు గురి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ గ్రామీణంలో శ్రీచైతన్య మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణంలో విద్యార్ధులు ఆందోళన నిర్వహించారు. ఫీజు రీయంబర్స్​మెంట్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం నుంచి జగనన్న విద్యాదీవెన, ఫీజు రీయంబర్స్​మెంట్ డబ్బులు ఏప్రిల్్​లోనే కళాశాల ఖాతాలకు చేరినా.. ఇంతవరకు తమకు డబ్బులు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారని వాపోయారు. అన్ని ఫీజులతోపాటు, సర్టిఫికెట్లకు కూడా డబ్బులు కట్టామని, అయినప్పటికీ తమకు ఫీజు రీయంబర్స్​మెంట్ డబ్బులు ఇవ్వడంలేదని ఆరోపించారు. ఒక్కరోజు ఫీజు ఆలస్యమైనా హాల్‌ టిక్కెట్టు ఇవ్వకుండా.. బస్సులు ఎక్కించడం ఆపేసి ఇబ్బందులకు గురి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి...

రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోంది: మంత్రి విశ్వరూప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.