ETV Bharat / state

వరదల వేళ పాములతో వణికిపోతున్న ప్రజలు - snake bitten on man

వరదల కారణంతో పాములు ఇళ్లలోకి వచ్చి చేరుతున్నాయి. పి.గన్నవరం కే.ఏనుగుపల్లి లంకలో ఓ వ్యక్తి పాముకాటుకు గురైయ్యాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.

పాముకాటుతో శ్రీనివాసరావు
author img

By

Published : Sep 10, 2019, 5:39 PM IST

కే.ఏనుగుపల్లిలో పాముకాటుకు గురైన వ్యక్తి

వరదల కారణంగా తూర్పుగోదావరి పి.గన్నవరం కే.ఏనుగుపల్లి లంకలో శ్రీనివాసరావు పాముకాటుకు గురయ్యాడు. ఇంటి చుట్టూ వరద చేరింది. తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన పాము శ్రీనివాసరావును కాటేసింది. గన్నవరం ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వరదల కారణంగా గ్రామాల్లోకి పాములు ప్రవేశిస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:కట్టుకున్న భార్య.. కళ్ల ముందే లోకాన్ని వీడిన వేళ...!

కే.ఏనుగుపల్లిలో పాముకాటుకు గురైన వ్యక్తి

వరదల కారణంగా తూర్పుగోదావరి పి.గన్నవరం కే.ఏనుగుపల్లి లంకలో శ్రీనివాసరావు పాముకాటుకు గురయ్యాడు. ఇంటి చుట్టూ వరద చేరింది. తెల్లవారుజామున ఇంట్లోకి ప్రవేశించిన పాము శ్రీనివాసరావును కాటేసింది. గన్నవరం ఆసుపత్రిలో చికిత్స అందించి మెరుగైన చికిత్స కోసం అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వరదల కారణంగా గ్రామాల్లోకి పాములు ప్రవేశిస్తున్నాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:కట్టుకున్న భార్య.. కళ్ల ముందే లోకాన్ని వీడిన వేళ...!

Intro:AP_VSP_56_10_FEAVERS IN VISAKHA AGENCY_AV_AP10153Body:చినుకు పడితే చాలు చిత్తడి చిత్తడి గా మారిపోతాయి ఆ గ్రామాలు...దీనికి తోడు ఆపరిశుభ్రత... కలుషిత నీరు... తో విష జ్వరాలు
రెచ్చిపోతున్నాయి. విశాఖ మన్యంలో లోతట్టు గిరి గ్రామాలు జ్వరాలు భారిన పడి మంచానపట్టి మూలుగుతున్నారు. వైద్యం అందించే
దిక్కు లేక, వైద్యానికి వెళ్లే దారి లేక ముక్కుతూ మూలుగుతూ గిరిజనులు జ్వరాలుతో నీరసించిపోతున్నారు. ఇటీవల ఎడతెరిపి
లేకుండా వర్షాలు పడుతుండటంతో ఈ పరిస్థతి నెలకొందని గిరిజనులు అంటున్నారు. మన్యంలో గిరిజనులు కోసం
కోట్లాదిరూపాయలు ఖర్చులు పెడుతున్నామని ప్రకటనలు ఇవ్వడమే మిగులుతుంది కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అది కనబడటం లేదు.
పాలకులు నిర్లక్ష్యం వల్ల ఏ అభివృద్దికి నోచుకోవడం లేదు. ఇందుకు ఉదాహరణగా విశాఖ మన్యంలో లోతట్టు
గ్రామాలుగూడెంకొత్తవీధి, చింతపల్లి మండలాల్లో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా మన్యంలోని గూడెంకొత్తవీధి మండలంలోని
విషజ్వరాలు విజృంబిస్తున్నాయి. ఇక పాఠశాలలో కూడా విద్యార్థులు జ్వరాలు భారిన పడ్డారు. సరైన వైద్యం కూడా అందక
బాదపడుతున్నారు. మన్యంలోని దార్లబయలు, బొడ్డగొయ్యి, చుక్కగొయ్యి, చెరుకుంపాకలు, పామురాయి,
గుండేరుపనస,పేట్రాయి,కొ్త్తపాలెం, నిమ్మపాడు, కొమ్మసంపంగి, కోతిగొంది గ్రామాల్లో విషజ్వరాలు విజృంబిస్తున్నాయి
దారాలుబయలు గ్రామంలో 15 కుటుంబాటు నివశిస్తున్నాయి. ఇక్కడ వారందరూ పూరిగుడిసెల్లో నివాసముంటున్నారు. ఇటీవల
వర్షాలకు ఇళ్లులు కారిపోతుండటంతో పాలథీన్‌ కవర్లు కప్పుకుంటున్నారు. వారం రోజులుగా గ్రామం మొత్తం జ్వరాలు
భారినపడ్డామని, ఒక్క వైద్యసిబ్బంది వచ్చి మాకు వైద్యం అందించిన దాఖలాలు లేవని గ్రామస్థలు ఆరోపిస్తున్నారు. వైద్యం అందక
దిక్కుతోచక ఎవరైనా మా బాధలు పట్టించుకోరా? అంటూ ఎదురుచూస్తున్నారు. వీరిని సమీప ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలకు
తీసుకెళ్లాలంటే సరైన రహదారి సదుపాయం లేదు. ఆరోగ్య సిబ్బందికి వీరి బాధను తెలియజేసినా రహదారి సదుపాయం
లేకపోవడంతో వెళ్లలేని పరిస్థతి. ఇలా ఒక్క దార్లబయలు గ్రామమే కాదు.. అనేక మారుమూల గ్రామాలు రహదారి సదుపాయం
అందక వైద్యం అందించే నాథుడు లేక బిక్కుబిక్కుమని కాలం వెల్లదీస్తున్నారు. తమ గోడును పట్టించుకుని ఇప్పటికైనా అధికారులు
మారుమూల గ్రామాలకు రహదారులు,వైద్యం సదుపాయం మెరుగుపర్చాలని లోతట్టు గ్రామాలు గిరిజనులు డిమాండు చేస్తున్నారు.
Conclusion:BYTE G.MOHANARAO, DARLABAYALU VILLAGE
NAME: M.RAMANARAO, SILERU,AP10153
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.