ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత

లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని తూర్పుగోదావరి జిల్లా చింతూరులో విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ బియ్యాన్ని ఎవరు తరలిస్తున్నారే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Seizure of illegally moving rice at eastgodavari district
అక్రమంగా తరలిస్తున్న బియ్యం పట్టివేత
author img

By

Published : Dec 14, 2020, 9:56 AM IST

తూర్పుగోదావరి జిల్లా చింతూరు నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యాన్ని రంపచోడవరం మండలం పోక్స్ పేట వద్ద విజిలెన్స్​ అధికారులు పట్టుకున్నారు. రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెల సరఫరా చేసే బియ్యం బస్తాలను చింతూరు నుంచి రాజమహేంద్రవరం తరలిస్తుండగా.. ముందస్తు సమాచారంతో విజిలెన్స్​ అధికారులు దాడులు జరిపారు. బియ్యం లారీతో పాటు కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బియ్యాన్ని ఎవరు తరలిస్తున్నారు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

తూర్పుగోదావరి జిల్లా చింతూరు నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలిస్తున్న 15 టన్నుల రేషన్ బియ్యాన్ని రంపచోడవరం మండలం పోక్స్ పేట వద్ద విజిలెన్స్​ అధికారులు పట్టుకున్నారు. రేషన్ కార్డుల ద్వారా ప్రతి నెల సరఫరా చేసే బియ్యం బస్తాలను చింతూరు నుంచి రాజమహేంద్రవరం తరలిస్తుండగా.. ముందస్తు సమాచారంతో విజిలెన్స్​ అధికారులు దాడులు జరిపారు. బియ్యం లారీతో పాటు కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ బియ్యాన్ని ఎవరు తరలిస్తున్నారు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

'పల్నాడు' ప్రాజెక్టుకు రుణాన్వేషణ..రూ.2,750కోట్లు ఇచ్చేందుకు ఆర్​ఈసీ ఆంగీకారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.