మెట్రోకెమ్ ఫార్మసీ అధినేత నాందేపు వెంకటేశ్వరరావు అమలాపురం డివిజన్లోని వివిధ గ్రామాల్లోని ప్రజలకు 35 వేల శానిటైజర్లు పంపిణీ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కంపెనీ అధినేత తెలిపారు.

ఇదీ చదవండి :