ETV Bharat / state

వరద ముంపు ప్రాంతాల్లో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ పర్యటన

author img

By

Published : Aug 21, 2020, 7:21 AM IST

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణిలంకలోని వరద ముంపు ప్రాంతాల్లో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ పర్యటించారు. వరద బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు.

Rajamahendravaram sub-collector visits flood   areas
వరద ముంపు ప్రాంతాల్లో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ పర్యటన

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణిలంకలోని వరద ముంపు ప్రాంతాల్లో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ పర్యటించారు. సామాజిక భవనాల్లో ఉంటున్న బాధితుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. తదితర విషయాలను అడిగి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వరద బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలను కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాణిలంకలోని వరద ముంపు ప్రాంతాల్లో రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ పర్యటించారు. సామాజిక భవనాల్లో ఉంటున్న బాధితుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. తదితర విషయాలను అడిగి సిబ్బందికి పలు సూచనలు చేశారు. వరద బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలను కల్పించాలని ఆమె అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి. సీఎం గారు మీరు అభివృద్ధి అంటుంటే కామెడీగా ఉంది..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.