ETV Bharat / state

ఆందోళనకు దిగిన రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యులు, నర్సులు - rajmundray govt hospital doctors agitation

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, నర్సులు ఆందోళనకు దిగారు. వారం రోజుల కొవిడ్ డ్యూటీ అనంతరం మూడు రోజులే సెలవులు ఇస్తున్నారని నిరసన వ్యక్తం చేశారు.

rajamahendravaram govt hospital doctors agitation
ఆందోళనకు దిగిన రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యులు, నర్సులు
author img

By

Published : Jul 30, 2020, 5:44 PM IST

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, నర్సులు నిరసనకు దిగారు. ఐసీఎమ్​ఆర్ నిబంధనల ప్రకారం,వారం రోజుల కొవిడ్ డ్యూటీ తర్వాత.. మూడు రోజుల మాత్రమే సెలవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న రాష్ట్ర వైద్యులు సమన్వయ అధికారి, అక్కడకు చేరుకొని సమస్యను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా వైద్యుల భర్తీ చేపట్టామనీ.. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు.

రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, నర్సులు నిరసనకు దిగారు. ఐసీఎమ్​ఆర్ నిబంధనల ప్రకారం,వారం రోజుల కొవిడ్ డ్యూటీ తర్వాత.. మూడు రోజుల మాత్రమే సెలవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన పీపీఈ కిట్లు, మాస్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న రాష్ట్ర వైద్యులు సమన్వయ అధికారి, అక్కడకు చేరుకొని సమస్యను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా వైద్యుల భర్తీ చేపట్టామనీ.. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: 'కాకినాడలో పాలు దొరకవు కానీ మద్యం ఏరులై పారుతోంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.