ETV Bharat / state

అనపర్తిలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్

author img

By

Published : Feb 13, 2021, 11:10 AM IST

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరారు.

అనపర్తిలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్
అనపర్తిలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్


తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 నుంచే క్యూలెన్​లో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనపర్తి మండలం రామవరంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఓటు వేశారు.


తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రెండో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 6.30 నుంచే క్యూలెన్​లో నిలబడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనపర్తి మండలం రామవరంలో తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఓటు వేశారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.