తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో పోలీసులు కరోనాపై వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. సీఐ రాంబాబు సైకిల్పై తిరుగుతూ వైరస్ వల్ల కలిగే అనర్థాలు వివరించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం శ్రమిస్తోన్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు.
ఇదీ చూడండి: