ETV Bharat / state

సైకిల్​పై ప్రచారం.. కరోనా వ్యాప్తి నివారణే లక్ష్యం..

author img

By

Published : Apr 19, 2020, 7:45 AM IST

లాక్​డౌన్ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట పరిధిలో పోలీసులు ఇప్పటికే అనేక విధాలుగా కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం సైకిల్​పై సవారీ చేస్తూ వైరస్​పై విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నారు.

కరోనా కట్టడికి...  'సైకిల్'​ వారధి
కరోనా కట్టడికి... 'సైకిల్'​ వారధి

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో పోలీసులు కరోనాపై వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. సీఐ రాంబాబు సైకిల్​పై తిరుగుతూ వైరస్ వల్ల కలిగే అనర్థాలు వివరించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం శ్రమిస్తోన్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు.

ఇదీ చూడండి:

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లిలో పోలీసులు కరోనాపై వినూత్నరీతిలో అవగాహన కల్పించారు. సీఐ రాంబాబు సైకిల్​పై తిరుగుతూ వైరస్ వల్ల కలిగే అనర్థాలు వివరించారు. ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం శ్రమిస్తోన్న పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు.

ఇదీ చూడండి:

కరోనాపై నినాదాలతో టీ షర్టుల పంపిణీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.